వయో వృద్ధులకు సులువైనబ్యాంకింగ్ జ్యేష్ట పౌరులకు బ్యాంకింగ్ సులభతరం చేయమని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.మీరు 70 ఏండ్ల వయసు పైబడినవారయితే, కొన్ని ప్రాథమిక బ్యాంకింగ్ సౌకర్యాలను, మీ ఇంటి వద్దే పొందగలరు.పూర్తి కేవైసీ నిబంధనలు పాటించి తెరచిన ఖాతాని, బ్యాంక్ చిట్టాలలో లభ్యమైన జన్మదిన తేదీ ఆధారంగా బ్యాంకులు తమకు తాముగా, జ్యేష్ఠ పౌరుల ఖాతాగా మార్చాలి.బ్యాంకు సేవలలో, జ్యేష్ఠ పౌరులకు ప్రాధాన్యత కల్పించుటకు, కౌంటర్లు ఏర్పాటుచేయాలి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్